Home » G20 Summit 2023
ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించారు. ఆఫ్రికన్ యూనియన్ను జి 20లో పూర్తి సభ్యదేశంగా చేర్చాలనే మోదీ ప్రతిపాదనను ప్రశంసించారు. ఈ ప్రతిపాదనకు యూఎస్ మద్దతు ఇచ్చింది.....
జీ20 సదస్సుకు వచ్చే అతిథుల విందుకు తయారు చేయించిన పాత్రలు చూస్తుంటే రాజసం ఉట్టిపడుతోంది. రాజుల కాలంలో మహారాజులు, చక్రవర్తులు విందుకు ఉండే ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. భారత సంప్రదాయం ఉట్టిపడేలా రాజసం ఉట్టిపడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పా�
ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలు ..
అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటోతో పాటు ఇతర ఆన్ లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ లు భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే.
సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల వరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో..
ఇండియా పేరు మారిస్తే .IN డొమైన్లను ఉపయోగించే వెబ్సైట్ల పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వ అధికార పోర్టల్లతో పాటు ఎన్నో ప్రైవేటు వెబ్సైట్లు కూడా .ఇన్ డొమైన్లతో పనిచేస్తున్నాయి.
జి 20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి సెప్టెంబరు 10వతేదీ వరకు రైల్వే పార్శిల్ సర్వీసును నిలిపివేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ టెర్మినల్, సరాయ్ రోహిల్లాతో సహా పలు రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు....