Ganga

    ఆ అమ్మాయి గోడు పట్టించుకోండి….మోడీకి నితీష్ లేఖ

    January 23, 2020 / 12:52 PM IST

    గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ

    వీడియో : మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని

    December 15, 2019 / 06:59 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర

    గణేష్ ఉత్సవాలు : హుస్సేన్ సాగర తీరంలో గంగా మహా హారతి

    August 26, 2019 / 05:37 AM IST

    గణేశ్‌ ఉత్సవాలు వచ్చాయంటేనే హైదరాబాద్‌ కొత్త శోభను సంతరించుకుంటుంది. పది రోజులు పండుగ వాతావరణం వెల్లివిరిస్తుంది. ఈ సారి ఆ సందడికి, శోభకు మరింత కళను అద్దుతూ.. సరికొత్త కార్యక్రమానికి ప్లాన్‌ చేసింది ప్రభుత్వం. కాశీలోనో లేదా మరేదైనా ఉత్తరాద�

    బీ అలర్ట్: ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవం

    August 25, 2019 / 03:33 AM IST

    ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గంగ తెప్పోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తామని ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ

    కారణం ఇదే : రాహుల్‌ని సోమనాథ్ ఆలయ పూజారి తిట్టాడు

    March 27, 2019 / 10:41 AM IST

    గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

    March 19, 2019 / 07:35 AM IST

    లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి  గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముంద�

    కదిలిన ప్రియాంకా గాంధీ బోటు : గంగానదిపై ఎన్నికల ప్రచారం

    March 18, 2019 / 06:59 AM IST

    హైద‌రాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు  బోటో ద్వారా ఎన్

    వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

    March 17, 2019 / 10:17 AM IST

    యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �

    మోడీ గిఫ్ట్స్ వేలం : 1900 బహుమతులు అమ్మకానికి

    January 28, 2019 / 04:05 AM IST

    డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్‌లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం

    హేమమాలిని డ్యాన్స్ :  మంత్రి సుష్మా ఫిదా

    January 23, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : ప్రఖ్యాత బాలీవుడ్ నటి..క్లాసికల్ డ్యాన్సర్ హేమామాలిని నృత్య ప్రదర్శనను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రశంసించారు. హేమామాలిని నృత్య ప్రదర్శన చూసి మాటలు రావడం లేదన్నారు. నా జీవితంలో తొలిసారి గొప్ప నృత్య ప్రదర్శనను చూశానన్నారు సుష్మ�

10TV Telugu News