General Elections 2019

    దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

    April 14, 2019 / 10:42 AM IST

    కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �

    అనంతలో టీడీపీ-వైసీపీ రాళ్లదాడి : టీడీపీ కార్యకర్త మృతి

    April 11, 2019 / 06:19 AM IST

    అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ

    సార్వత్రిక సమరం : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:30 AM IST

    తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది పోటీలో ఉండగా… అతి

    సార్వత్రిక సమరం : ఏపీలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:15 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓట

    సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    April 11, 2019 / 12:48 AM IST

    దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని  175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�

    సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

    March 18, 2019 / 03:43 AM IST

    తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం  సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

    ఎన్నికల కోడ్: ఢిల్లీలో 63 వేల హోర్డింగ్ లు తొలగింపు

    March 16, 2019 / 02:31 PM IST

    ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న  షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా  దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ  పార్ట�

    ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా 

    March 12, 2019 / 08:14 AM IST

    విజయవాడ: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖారారైంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి సీఎం చంద్రబాబు  నివాసంలో భేటీ  అయిన రాధాకృష్ణ తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని చంద్రబా�

    మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం

    March 12, 2019 / 04:36 AM IST

    అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా  పేర్లు  ప్రకటించకుండా  గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ

    అయోమయం లో ఏపీ బీజేపీ 

    March 12, 2019 / 03:42 AM IST

    అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�

10TV Telugu News