Home » Give
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో కోళ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ధరలు ఢమాల్ అనడంతో పౌల్ట్రీ వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు. అరే చికెన్ తింటే కరోనా రాదు..ఏమీ రాదు..అంటూ ప్రచారం చేసినా..జనాలు మాత్రం కన్వీన్స్ కాలేకపోతున్నారు. చిక�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
దీపావళి పండుగకు ముందు వచ్చేది ధన త్రయోదశి. బంగారం..వెండి వంటి విలువైన వాటిని కొనుగోలు చేసి..లక్ష్మీదేవిని పూజించే ఉత్తరాది సంప్రాదాయం..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కానీ బంగారం భారీగా ధర పెరుగుతోంది. దీంతో ఎవరూ ఆభరణాలు కొనుగోలు చేయరని, కేవలం
కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది.
ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి కడుపు నొప్ప�
గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని తెలిపారు. పెదక