Home » Godavari
సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. Chandrababu
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ మేసేజ్ లు పంపిస్తున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్..
ఆ చెట్టు గోదావరి ఒడ్డున ఎంతో మందికి నీడ ఇవ్వడమే కాకుండా అనేక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది.(Cinema Chettu)
Bhadrachalam Godavari : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.
బ్రహ్మానందం కొడుకు నటుడు రాజా గౌతమ్ శేఖర్ కమ్ముల గోదావరి సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశాడో నేడు జరిగిన సినిమా ఈవెంట్లో బ్రహ్మానందం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ కూడా సన్నద్ధమవుతోంది.