Godavari

    నీటి కొట్లాట : ఇరిగేషన్ అధికారులతో సీఎం జగన్ మీటింగ్

    August 12, 2020 / 09:15 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యా�

    గోదావరి నుంచి 530 టీఎంసీలు వినియోగించుకోనున్న తెలంగాణ

    July 10, 2020 / 02:09 AM IST

    అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేళ్లళ్లో గోదావరి బేసిన్‌ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో 100 టీఎంసీల జలాల వినియోగానికే పరిమితం అయింది. కాగా ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. గతేడాది 250 టీఎంసీల వరక�

    సూసైడ్ చేసుకోబోయిన యువతిని కాపాడిన పోలీసులు

    April 25, 2020 / 06:54 PM IST

    కుటుంబంలో గొడవల కారణంగా   సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని పోలీసులు కాపాడారు.  మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన యువతి ఇంట్లో గొడవల కారణంగా  ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయలు దేరిన యువతి గోదావరి బ్రిడ్జి వైపు నడుచుకుంట�

    గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్‌ సిద్ధం

    February 4, 2020 / 02:42 AM IST

    గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో �

    గోదావరి జలాలతో అభిషేకం..మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

    January 24, 2020 / 09:22 AM IST

    ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ  సంస్క

    కార్తీకమాసం మూడో సోమవారం : శివాలయాలకు పోటెత్తిన భక్తులు

    November 18, 2019 / 02:48 AM IST

    కార్తీకమాసం మూడవ సోమవారం కావటంతో ఈరోజు తెల్లవారుఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివకేశవులకు కార్తీకం అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవార అంటే శివుడికి మహా ప్రీతి. ఇక కార్తీకమాసం మూడో సోమారం అవటంతో తెలుగు రాష్ట

    బంగారమైపోయింది : డబ్బా ఇసుక ధర రూ.10

    October 29, 2019 / 07:01 AM IST

    అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదార

    గోదావరి-కృష్ణా అనుసంధానం : రూ.60వేల కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం

    October 29, 2019 / 03:57 AM IST

    సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల

    దటీజ్ ధర్మాడి : నేవీ, ఎన్డీఆర్ఎఫ్, టెక్నాలజీ చేయలేనిది సత్యం సాధించారు

    October 22, 2019 / 03:14 PM IST

    ధర్మాడి సత్యం అనుకున్నది సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. గోదారి గర్భంలో ఇరుక్కుపోయిన బోటును వెలికితీశాడు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు

    ఆపరేషన్ సక్సెస్ : బోటుని ఒడ్డుకి చేర్చిన ధర్మాడి సత్యం టీమ్

    October 22, 2019 / 11:06 AM IST

    ఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం బోటుని వెలికితీసిన ధర్మాడి టీమ్.. ఎట్టకేలకు ఆ బోటుని ఒడ్డుకి చేర్చింది. వర్షం ఇబ్బంది పెట్టినా

10TV Telugu News