Godavari

    గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 13 మృతదేహాలు లభ్యం

    September 17, 2019 / 05:36 AM IST

    గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా

    గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం

    September 17, 2019 / 02:53 AM IST

    గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో

    గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ

    September 17, 2019 / 01:58 AM IST

    బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు

    గోదావరి బోటు ప్రమాద ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే.. బాధితులకు పరామర్శ

    September 16, 2019 / 06:03 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. విమానం నుంచి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ పనులను కూ

    పాపికొండల్లో.. వరంగల్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది

    September 16, 2019 / 02:49 AM IST

    వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14మంది కుటుంబ సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. పాపికొండల పర్యటనకు బయల్దేరిన వారు ఆదివారం ఉదయం 10:30 గంటలకు గండి పోచమ్మ దేవాలయం దాటి బోటు ముందుకు వెళ్లింది. దేవీపట్నం సమీపంలో కచులూరు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వ

    పాపికొండల్లో.. అస్తికలు కలిపేందుకు వెళ్లి అనంతలోకాలకు

    September 16, 2019 / 02:08 AM IST

    తండ్రి అస్తికలు కలిపేందుకు గోదావరికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. భార్యాకూతురితో కలిసి కార్యం పూర్తి అయిన తర్వాత పాపికొండల పర్యటనకు బయల్దేరాడు. ఊహించని ఘటన ఎదురై ప్రమాదానికి గురవడంతో భార్య ప్రాణాలతో బయటపడ్డా తన వాళ్లు కళ్లముందే  చ�

    గోదావరిలో బోటు ప్రమాదం : హెలికాప్టర్లతో సహాయక చర్యలు

    September 15, 2019 / 11:13 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 24 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.  సహాయక చర్యల �

    అదే స్పాట్‌లో మునిగిన మూడో బోటు

    September 15, 2019 / 10:48 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు పర్యటనకు బయల్దేరిన 61మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మత్స్యకారులు వెంటనే గమనించడంతో 14 మందిని కాపాడారు. రెస్యూ టీం సహాయంతో ప్రయాణికుల్లో మొత్తం 24 మందిని ప్రాణా

    ధవళేశ్వరం వద్ద 2 వ నంబరు ప్రమాద హెచ్చరిక

    September 9, 2019 / 03:22 AM IST

    ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది.  దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ

    గోదావరి ఉగ్రరూపం : ఉధృతంగా ప్రవహిస్తున్న సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు

    September 8, 2019 / 03:35 PM IST

    తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజె

10TV Telugu News