Home » Godavari
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత ప్రయత్నాలకు ధర్మాడి టీమ్ రెడీ అవుతోంది. ఐరన్ రోప్, యాంకర్తో చేసిన ప్రయత్నాలు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు... మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి
రాయల్ వశిష్ట బోటు గోదావరి గర్భం నుంచి బయటికొస్తుందా? బోటును ధర్మాడి సత్యం అండ్ టీమ్ తీయగలదా? సముద్రంలోని మునిగిన పడవలను అలవోకగా తీయగలిగిన
రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. మూడు రోజులు పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవగా.. నాలుగవ రోజు బోటు బయటకు తీసే ఆపరేషన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోట
ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్లో మూడోరోజు (అక్టోబర్ 02వ తేదీ బుధవారం) తీవ్ర నిరాశను మిగిల్చింది. బోటును వెలికి తీసేందుకు దర్మాడి సత్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మూడో రోజు ఆపరేషన్లో భాగంగా దర్�
కచ్చులూరు దగ్గర రెండో రోజు బోటు వెలికితీత పనులు విఫలం అయ్యాయి. మూడు యాంకర్లు వేసి ఐరన్ రోప్తో లాగేందుకు ప్రయత్నాలు చేయగా.. నిన్న వేసిన రోప్కు బోటు పట్టు దొరికినట్టు అంచనా వేసింది ధర్మాడి సత్యం బృందం. అయితే ఏదో బలమైనది బయటకు వస్తుందని భావ�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గాలింపు చర్యలు నిలిపివేశారు. గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ