Home » government of India
అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయి�
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.5
భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ, చైనీస్ భాషలో డిప్లొమా , చైనీస్ భాషలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, సోషల్ వర్క్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ,పీజీ లేదా తత్సమాన
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా కేంద్రం ఎంపిక చేసింది. బిపిన్ రావత్ మరణం తర్వాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం చౌహాన్ను ఎంప�
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.
సర్కారు వారి దుకాణం ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు అనుసంధానంగా ఉండే బాధ్యతను కేంద్రం తీసుకుంది.ONDC పేరుతో ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రంగంలో పాతుకుపోయిన ఫ్లిప్కార్ట్, అమెజాన్కు గట్ట
భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో...