-
Home » government of India
government of India
దాయాది పాక్కు భారత్ అల్టీమేటం.. సింధూ నదీ జలాల ఒప్పందంపై నోటీసులు..!
Indus Water Treaty : సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్కు భారత్ నోటీసులు పంపింది. అదే ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, దీనికి సవరణలు అవసరమని భారత్ తన నోటీసులో పేర్కొంది.
ఇండియా పోస్ట్ లో MTS, పోస్ట్మ్యాన్, పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్ , మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీ
అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు 22 నవంబర్ 2022 గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా 06 డిసెంబర్ 2022న విడుదల చేస్తారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు
'ఆపరేషన్ అజయ్'పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
Vacancies in NIELIT : ఎన్ఐఈఎల్ఐటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
Alert Messages: మొబైల్ యూజర్లను భయపెడుతున్న వార్నింగ్ మెస్సేజ్లు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
దేశ వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యూజర్లకు ఈ అలర్ట్ మెస్సేజ్లు వస్తున్నాయి. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇస్తూ..
Emergency Alert : ఈ రోజు మీ ఫోన్కి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.. దాని అర్ధం ఏంటో తెలుసా?
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
Mission 300MT: భారత ప్రభుత్వ మిషన్ 300ఎంటీకి అనుగుణంగా రైల్ వ్యాగన్లు, కోచ్లను తయారీ కోసం ఒప్పందం
సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే "మిషన్ 3000 MT" ప్రారంభించింది
Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్టాప్లు, టాబ్లెట్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?
ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది
CoWIN data breach: మరోసారి డేటా లీక్ కలకలం… స్పందించిన భారత ప్రభుత్వం
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.