-
Home » government of India
government of India
దాయాది పాక్కు భారత్ అల్టీమేటం.. సింధూ నదీ జలాల ఒప్పందంపై నోటీసులు..!
September 18, 2024 / 08:04 PM ISTIndus Water Treaty : సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్కు భారత్ నోటీసులు పంపింది. అదే ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, దీనికి సవరణలు అవసరమని భారత్ తన నోటీసులో…
ఇండియా పోస్ట్ లో MTS, పోస్ట్మ్యాన్, పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్ , మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీ
November 9, 2023 / 11:25 AM ISTఅర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు 22 నవంబర్ 2022 గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా 06 డిసెంబర్ 2022న విడుదల చేస్తారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ
October 13, 2023 / 11:41 AM ISTదరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా…
ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు
October 13, 2023 / 09:46 AM IST'ఆపరేషన్ అజయ్'పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
Vacancies in NIELIT : ఎన్ఐఈఎల్ఐటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
September 30, 2023 / 12:08 PM ISTపోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
Alert Messages: మొబైల్ యూజర్లను భయపెడుతున్న వార్నింగ్ మెస్సేజ్లు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
September 21, 2023 / 02:35 PM ISTదేశ వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యూజర్లకు ఈ అలర్ట్ మెస్సేజ్లు వస్తున్నాయి. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇస్తూ..
Emergency Alert : ఈ రోజు మీ ఫోన్కి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.. దాని అర్ధం ఏంటో తెలుసా?
August 17, 2023 / 03:04 PM ISTఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
Mission 300MT: భారత ప్రభుత్వ మిషన్ 300ఎంటీకి అనుగుణంగా రైల్ వ్యాగన్లు, కోచ్లను తయారీ కోసం ఒప్పందం
August 10, 2023 / 08:54 PM ISTసరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే…
Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్టాప్లు, టాబ్లెట్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?
August 3, 2023 / 03:42 PM ISTల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది
CoWIN data breach: మరోసారి డేటా లీక్ కలకలం… స్పందించిన భారత ప్రభుత్వం
June 12, 2023 / 05:13 PM ISTఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.