Home » Govt Employees
8th Pay Commission : 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. గ్రేడ్ల వారీగా ఎవరి వేతనం ఎంత పెరగనున్నాయంటే?
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
7th Pay Commission : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘంలో భాగంగా అక్టోబర్లో డియర్నెస్ అలవెన్స్ పెంపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఓ పక్క ఉద్యోగం..మరోపక్క వ్యాపారం చేయాలనుకునే..చేస్తున్న ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలని ఆశ, ఆకాంక్ష ఉన్నవారు వ్యాపార బాధ్యతల్లో పడి డ్యూటీలకు సరిగా వెళ్లకపోతే ఉద్యోగం పోతుందనే టెన్షన్ ను తప్పించింది. ఏడా�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సెలవులు కలుపుకొని అక్టోబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 22 రోజులు సెలవులు రానున్నాయి.
విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నా, అలాగే మొదటి జీవిత భాగస్వామి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు.
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ రోడ్లపై వాహనాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని..