-
Home » Govt Employees
Govt Employees
భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమా
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలకు వచ్చే సమయంలో తగిన దుస్తులు మాత్రమే ధరించాలని..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్న్యూస్..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఛైల్డ్కేర్ లీవ్ల వినియోగంలో
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్.. ఉత్తర్వులు జారీ
AP Govt : దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మోదీ సర్కార్ దీపావళి కానుక..! ఒకేసారి ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్..!
జనవరి 2025లో, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించింది. కానీ అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు. (Modi Govt Diwali Gift)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు.. గ్రేడ్ వారీగా ఎంత ఉండొచ్చంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. గ్రేడ్ల వారీగా ఎవరి వేతనం ఎంత పెరగనున్నాయంటే?
ఉద్యోగ సంఘాలపై రేవంత్రెడ్డి ఆగ్రహం.. స్పందించిన కేటీఆర్.. ఇలా మాట్లాడితే ఊరుకోబోమంటూ..
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.
8th Pay Commission : బిగ్ అప్డేట్.. జీతాల జాబితాలో కీలక మార్పులు.. ఉద్యోగులు, పెన్షర్లకు ఎంత పెరగనుందంటే?
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే 4శాతం డీఏ పెంపు..? జీతం ఎంత పెరగనుందంటే?
7th Pay Commission : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘంలో భాగంగా అక్టోబర్లో డియర్నెస్ అలవెన్స్ పెంపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
Kerala Government: ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానళ్లు ఉండొద్దు.. కేరళ సర్కార్ ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.