Home » GOVT SCHOOLS
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
CM Revanth Reddy : 10 ఏళ్లలో 5వేల పాఠశాలలను మూసివేశారు
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.
ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు ఇది బ్యాడ్ న్యూసే. స్కూల్ ఉదయం 9గంటలు అయితే ఓ అర్థగంట అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇకనుంచి ఆ పప్పులుడకవ్.
ఇకపై తెలంగాణలోని అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం....
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు చెప్పాలని తల్లిదండ్రుల నుంచి..లిఖితపూర్�
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ�