GOVT SCHOOLS

    రాష్ట్రానికి తండ్రిగా.. : అప్పుడే వాళ్లు ఎదుగుతారు

    February 5, 2020 / 07:53 AM IST

    ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు.. నేను తండ్రిగా మీరు, నేను మన పిల్లలను ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తే.. రానున్న రోజుల్లో పిల్లలు నైపుణ్యాలతో ఎదుగుతారని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేదవాళ్లు మాత్రమే ఎందుకు తెలుగు మీడ

    గవర్నమెంట్ స్కూళ్లలో కోడింగ్ క్లాసులు

    January 7, 2020 / 11:48 PM IST

    తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(తీటా) సోమవారం నుంచి ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రయోగాత్మాకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో వనపర్తి జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా 18ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు రోజుల పాటు కోడింగ్ క్లాసులు నిర�

    బాగా వీక్ అంట : ఢిల్లీ స్కూల్స్ లో ప్రత్యేక లెక్కల క్లాస్ లు

    January 1, 2020 / 11:17 AM IST

    ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �

    ఇంగ్లీష్ మీడియంకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు

    November 22, 2019 / 05:11 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకోగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్

    ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ కీలక నిర్ణయం

    November 9, 2019 / 02:00 PM IST

    ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని

    ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ ఉత్తర్వులో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం

    November 7, 2019 / 06:21 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవ�

    ప్రభుత్వ స్కూళ్లలో ఇక ఇంగ్లీష్‌ మీడియం

    November 6, 2019 / 05:12 AM IST

    రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్స�

    సూపరో.. సూపర్ : కార్పొరేట్ కు మించి ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్

    January 28, 2019 / 06:32 AM IST

    దేశానికే ఆదర్శంగా ప్రైమరీ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త కొత్త విధానలతో పతనావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా పనర్నిర్మిస్తూ దేశం దృష్టిని ఢిల్లీ స్కూళ్లవైపు తిప్పుకొనేలా చే

    ఇదీ మన విద్యా వ్యవస్థ: లక్ష స్కూల్స్ లో.. ఒకరే టీచర్

    January 8, 2019 / 07:31 AM IST

    భారతదేశంలో విద్యావ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలిస్తే నోర్లు వెళ్లబెట్టాల్సిందే. ఒకప్పుడు ప్రపంచదేశాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి భారత్ వచ్చేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం దగ్గ�

10TV Telugu News