Home » Grandhi Srinivas
ఫ్యాన్ పార్టీకి గుడ్బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది.
ఆయన ఏ పార్టీలో చేరతారనేది వచ్చే నెలలో ఓ కీలక ప్రకటన చేస్తారంటూ జిల్లా రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది.
ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న గ్రంధి శ్రీనివాస్.. త్వరలో కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మతో భేటీ కానున్నారు.
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్కు ఇబ్బందులు తప్పేలా లేవు.
గ్రంధి శ్రీనివాస్ భవిష్యత్తు కార్యచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? అనేది ప్రకటించకపోయినా..
ఒకవేళ వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారనే దానిపై భీమవరంలో హాట్ టాపిక్గా మారింది.
రాజకీయ భవిష్యత్ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే...
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.