Home » gudur
కానిస్టేబుల్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
గూడూరు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్.
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
కోవిడ్ రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో ప్రాణాలకు తెగించి రైల్వే ఉద్యోగి రూప్ కుమార్ యువకుడిని కాపాడాడు.
ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబ�
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం