సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరోలు..
ఫ్యాన్స్ని డిజప్పాయింట్ చేసిన పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్..
క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో క్రిష్ ఈ షోకి రావడంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట�
టాలీవుడ్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలు రెండు పార్ట్స్ గా రాబోతున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో బుల్లితెరకు, వెండితెరకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో బిజీ అవుతున్న నాగబాబు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆస్తులు గ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేశాడు. తాజాగా నేడు (జనవరి 30) మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు. ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా................
బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో.. నిజం గానే బాప్ అఫ్ అల్ టాక్ షోస్ అనిపించుకుంటుంది. అసలు ఎటువంటి టాక్ షోస్ కి హాజరవ్వని పవన్ కళ్యాణ్ ని ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్కి తీసుకువచ్చాడు బాలయ్య. ఇక ఎపిసోడ్ లో బాలకృష్ణ, పవన్ ని ఏ
పవన్ కల్యాణ్ను భయ్యా అని పిలిచిన బాలయ్య..
ప్రజెంట్ టాలీవుడ్ లోని పెద్ద, చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్..........