Home » Health Ministry
ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
States can decide whether to open schools or not : కరోనా వచ్చాక స్కూల్లు మూతపడ్డాయి. కరోనా వేవ్ ల మాదిరి కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరవాలని ని
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్ లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ�
మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గర్భిణీలు కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ..
విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్ లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...