Home » Health Ministry
జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్కు వెళ్లేవారి కోసం.. విదేశాలకు వెళ్లాల్సిన వారికోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
సెకండ్ వేవ్ కరోనా భారత్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చా
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
యావత్ దేశమంతా కరోనా భయంతో అల్లల్లాడిపోతుంటే.. ఇప్పటికీ సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారట. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది.
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది కేంద్రం. ఇటువంటి
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.
దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు.
రాజకీయాలను సెంటిమెంటును విడదీసి చూడలేం. దాదాపుగా ఎక్కువ మంది రాజకీయ నేతలు ముహుర్తాలు, సెంటిమెంట్లను నమ్మేవాళ్లే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే నేతలకు ఇది మరికాస్త ఎక్కువే ఉంటుంది. తెలంగాణలో భూకబ్జా ఆరోపణలతో వైద్యారోగ్య శాఖామంత్రి �
.ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది.