Home » Health Ministry
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇం�
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ ప్రభావం చూపుతోంది. భారత్లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్లో కరోనా విస్తరించడకుండా చర్య�
కొన్నాళ్ల వరకు ప్రపంచ దేశాలను స్వైన్ ఫ్లూ.. జికా వైరస్ వరుసగా వణికించాయి. ఇప్పుడు నోవెల్ కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రబలడంతో వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకూ అక్కడ 41 మంది న్యూమోనియా బారినపడ్డా�
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో