Home » health tips
ఆ బరువు పెరగడం అనేది ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది.మ్మో బరువు పెరిగిపోతున్నా కాస్త డైట్ చేయాలి.. ఫుడ్ కంట్రోల్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి చాలామందిలో ఎక్కువగా వినిపించే మాట ఇదే.
మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా… గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంట�
ప్రపంచాన్ని కరోనా భయపెడుతోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. దీనికి ఇంకా మందును కనిపెట్టడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఇది ఒక విధంగా నిరోధించవచ్చని..కానీ..సమూహ రోగ నిరోధక శక్తి కూడా ఒక మందులాంట�
మహిళల శరీరంపై కొన్ని భాగాల్లో చారలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. చర్మం చాలా మార్పులకు గురవుతుంది. అధికబరువు, లేదా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి. ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. �
రోజువారీ పనులు జరుగుతున్నాయిలే అంతా బాగానే ఉందనుకుంటే మనమే నష్టపోతాం. బిజీబిజీ జీవితాల్లో ఎదుర్కొనే మానసిక సమస్యలు, ఆహారపు అలవాట్లు శరీరాన్ని ప్రతిరోజూ ఎంతగా పాడుచేస్తాన్నాయో తెలుసుకోలేం. పరుగులు పెడుతూ ఆరోగ్యం గురించి, ఫిట్నెస్ గురించ
ఈ మధ్య డాక్టర్లు రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తుండటంతో ప్రతిఒక్కరు మొక్కుబడిగా బిజీ రోడ్లపై ఓ అరగంట నడిచేస్తున్నారు. అయితే తాజా అథ్యయనం ప్రకారం దీనిపై ఓ విషయాన్ని స్పష్టమైంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై వాకింగ్, జాగింగ్ చేస్తే కాలు
సాధారణంగా వెల్లుల్లిని ఆహారంలో ఒక సువాసనకి, రుచికి ఉపయోగిస్తాం. అలాంటి వెల్లుల్లి ఆహారానికి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మన రోజువారి ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణ
గర్భిణుల్లో చాలా మందికి మార్నింగ్ సిక్ నెస్, వాంతులు ఎక్కువగా వేధిస్తుంటాయి. కానీ కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మార్నింగ్ సిక్ నెస్ ఉండదు. వాంతులు కూడా ఉండవు. చాలా సాధారణంగా ఉంటుంది. కానీ 80 శాతం మంది గర్భిణులు ప్రెగ్నెన్సీ రాగానే కనిపించే �
ఫిట్గా ఉండాలంటే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. కేవలం ఫిట్గానేకాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అయితే రోజూ చేయడం ముఖ్యం కాదు చేస్తున్న ఎక్సర్సైజ్ ఎంతబాగా చేస్తున్నామన్నదే ముఖ్యం. అదేవిధంగా ఎక్కువసేపు చేయడానికి ప్ర�
ఎప్పుడూ నిదానంగా నడుస్తుంటారా? వేగంగా నడవలేకపోతున్నారా? అయితే ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నడక వేగాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ పరిశోధనలేంటో తెలుసా..? మాట్లాడేటప్�