Home » heatwave
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం 188 మండలాల్లో తీవ్ర వడగాలులు, 195 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
మరో ఏడు రోజులు భానుడి భగభగ
తెలంగాణలో భానుడి ప్రతాపం
Hot Summer : ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు భరించలేకపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ప్రతాపం చూపిస్తున్న భానుడు
Hot Summer : అసలే మండుటెండులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో సుర్రుమనే వార్త చెప్పింది.