Home » #HeavyRains
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, షేక్పేట, హైదర్ నగర్, కేపీహెచ్బీ కాలనీ, పంజాగుట్ట, మియాపూర్, హెహిదీపట్నం, కోఠి, నాంపల్లి, ల
వాయవ్య, దక్షిణ, మధ్య భారత్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చెప్పింది. తూర్పు, ఈశాన్య భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడుతుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలి�
దేశ వ్యాప్తంగా జూన్లో పడ్డ వర్షాలపై లోక్సభకు కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలిపింది. ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారం... జూన్లో దేశంలో సాధారణ వర్షపాతం (92 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం-ఎల్పీఏ) నమోదైందని కేంద్ర మంత్రి జితేంద
ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించే పూర్తి బాధ్యతలు సీనియర
ఎలిశెట్టిపల్లి వాగు వద్ద ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంటనే వాగు ప్రవాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. పడవలో ఉన్న సీతక్క ఎట్టకేలకు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తెలంగాణలో వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వరద సహాయచర్యల వేగవంతానికి ఆదేశించారు. అక్కడికి అదనంగా రక్షణ సామగ్రి తరలించాలని చెప్పారు. హెలి
'బాహుబలి-1' సినిమా ప్రారంభంలో బుల్లి బాహుబలిని రక్షించడానికి శివగామి (రమ్యకృష్ణ) అనేక కష్టాలు పడుతుంది. కుడి చేతితో బుల్లి బాహుబలిని పైకి లేపి నదిలో తీసుకుపోతూ, తాను మునిగిపోతూ ముందుకు వెళ్తుంది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతోన్న �
తెలంగాణలోని పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 10 టీవీతో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రెడ్ అలర్ట్ను ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తం�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్యమంత్రి ఇంటి ముందే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద ఎలా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.