Home » help
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ
కేరళలోని పతనమ్ తిట్టలోని ఎమ్మెల్యే మరియు కలెక్టర్ శనివారం దూరప్రాంత గిరిజన వర్గాలకు ఆహార సామాగ్రిని తీసుకువెళుతున్నట్లు కనిపించింది.
కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కు చికిత్సను అందిస్తున్న డాక్టర్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు భయంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి వారి పైన ఒత్తిడి కాస్త
మనం మన ఇంట్లోనే ఉంటూ మరో ఇంటి గురించి ఆలోచిద్దాం అనే స్లోగన్తో యాంకర్ ప్రదీప్ మాచిరాజు రోజువారీ కూలీలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బుల్లితెరపై తనదైన శైలి మాటలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన దాతృత్వం చాటు
కోవిడ్ – 19 పోరాటం చేసేందుకు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఈ రాకాసిని బయటకు పంపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. అందులో వైద్యులు కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోన�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోన�
నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని
ఆస్ట్రేలియా ప్రభుత్వం కార్చిచ్చు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. నాలుగు నెలల క్రితం మొదలైన మంటలు..ఇంకా ఆరడం లేదు. అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..పరిస్థితిలో మార్పు రావడం లేదు. 24 మంది ప్రాణాలు కోల్పోగా..లక్షలాది జంతువులు అగ్�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�