help

    శరణార్థులను మీరే గుర్తించండి : బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు

    December 17, 2019 / 12:41 PM IST

    పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో  పొరుగుదేశాల నుంచి వచ్చి శర�

    90శాతం కాలిన గాయాలతో…సహాయం కోసం కిలోమీటరకు పైగా నడిచిన ఉన్నావో బాధితురాలు

    December 5, 2019 / 01:09 PM IST

    ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కాలిన గాయాలతో సహాయం కోసం బాధితురాలు కిలోమీటరకు పైగా నడించినట్లు సింధుపూర్ గ్ర

    నెలకు రూ.5వేలు : ఏపీలో కొత్త పథకం ప్రారంభం

    December 2, 2019 / 10:08 AM IST

    అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు

    మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

    April 26, 2019 / 01:53 AM IST

     మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోం�

    వడగండ్ల వాన : రైతులను అదుకుంటాం – హరీష్

    April 21, 2019 / 12:18 PM IST

    వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్�

    బాబ్రీ మసీదు కూల్చినందుకు గర్వపడుతున్నా…సాధ్వీకి ఈసీ నోటీసు

    April 21, 2019 / 09:38 AM IST

    భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట

    జగన్ కేసుల కోసం ప్రజలు ఓట్లు వేయాలా..విశాఖ సభలో సీఎం

    March 31, 2019 / 04:05 PM IST

     ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వి�

    పోలీసులకు వీక్ ఆఫ్ : జ‌గ‌న్ హామీ

    March 25, 2019 / 01:55 PM IST

    రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�

    పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

    March 24, 2019 / 12:20 PM IST

    పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా

    నాలుగుసార్లు MLA..రెండుసార్లు మంత్రి…సొంత ఇళ్లు లేదు

    March 17, 2019 / 12:48 PM IST

    నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�

10TV Telugu News