Home » High Tension
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉధ్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఈవీఎంలను ద్వంసం చేశారు.
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాగర్ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
కుప్పంలో ఉద్రిక్తత
Gudivada: వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.