Home » hit
మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్కలు వెంబడించడంతో భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాలకు గాంధీనగర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్టడంతో రైలు ముందు భాగానికి సొట్టపడింది. ఘటన కారణంగా 10 నిమిషాలు ఆగిపోయిన రైలు తిరిగి బయలుదేరింది. కాగా, గురువారం కూడా
గాలిలో ఎగురుతన్న విమానంలోకి ఒక బుల్లెట్ చొచ్చుకెళ్లింది. ఆ బుల్లెట్ ఒక ప్రయాణికుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మయన్మార్లో చోటు చేసుకుంది. మయన్మార్ నేషనల్ ఎయిర్లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్పోర్ట్కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి చేరుకున్నారు. మూలవిరాట్ పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యాన్ని వీక్షించ
అంతరిక్షం నుండి చెత్త పడుతోంది.. అది ప్రాణాలకే ముప్పు
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో �
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.
బాలీవుడ్ లో కథల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అందరికీ నచ్చేస్తున్న సౌత్ కంటెంట్ పై మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు. మరో పది ప్రాజెక్టులను పైప్ లైన్