Home » Humanity
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి
ఆమెది గోదారి జిల్లా.. ఆమె మనసు గోదారి ప్రవాహమంత.. అయితే ఆమె ఏదో సంపన్నురాలు కాదు.. సామాన్యురాలు.. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచమంతా కష్టపడుతున్న వేళ.. కష్టంలో ఉన్నవాళ్లకు సేవ చెయ్యాలని భావించడం అంటే మాములు విషయమా? అదే అమ్మతనం కదా? ఆంధ�
ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు స్పైసి ఫుడ్ అంటే తెగ ఇష్టపడతారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా తినేది వంటకం దోసె. ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లేన్ దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె ఇలా ఎన్నో రకాల టెస్టీ దోసె రుచులను ఆశ్వాదిస్తుంటారు. స్పైసి మ్యాగీని లొట్టలేసుకు�
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య .. మానవతను చాటుకుంటున్నాడు.
రీల్ లైఫ్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ కూడా మానవత్వం ఉందని మరోసారి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లతన మానవత్వాన్ని చూటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాద్ నానక్రాం గూడ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్కు.. మార�
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్ – సాగర్ రింగ్రోడ్డుకు వెళ్లే దారిలో భారీగా నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగ�
హిందూ ముస్లీం అంటూ విభేదాలు సృష్టిస్తూ కొందరు సమాజంలో కలహాలు సృష్టిస్తుంటే.. మనుషుల మధ్య మానవత్వం మతం కంటే ఎక్కువగా ఉంది అనే ఘటన అసోంలో జరిగింది. అసోంలోని మంగలోదోయ్కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్లో పనిచ�
హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని
అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�