Home » Huzur Nagar
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
Uttam Kumar Reddy : తొమ్మిదేళ్లు పూర్తయిన తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్ గులాబీ మయంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ ప్రజాకృతజ్ఞత సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో హుజూర్నగర్ వెళుతున�
హుజూర్నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమ�
హుజూర్ నగర్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పక్కా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరుస్తూ వస్తున్నారు. అక్టోబర్ 24వ
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయిది. ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్ల�
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21న సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అప్పటికే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారు�
సూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఈయన నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై ఈసీకి 2019, అ�