-
Home » Huzur Nagar
Huzur Nagar
Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత అప్పి రెడ్డి.. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో
August 25, 2023 / 04:53 PM ISTఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని…
Uttam Kumar Reddy : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండి పోటీ చేస్తా- ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
June 5, 2023 / 07:53 PM ISTUttam Kumar Reddy : తొమ్మిదేళ్లు పూర్తయిన తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
Etela Rajender : హరీష్రావుపై విరుచుకు పడ్డ ఈటల రాజేందర్
July 6, 2021 / 05:55 PM ISTఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని…
సీఎం కేసీఆర్ వరాల జల్లు : హుజూర్ నగర్ కు రూ.25 కోట్లు
October 26, 2019 / 12:18 PM ISTహుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా కృతజ్ఞత సభ : హుజూర్ నగర్ గులాబీ మయం
October 26, 2019 / 07:44 AM ISTహుజూర్ నగర్ గులాబీ మయంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ ప్రజాకృతజ్ఞత సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి…
గులాబీ గుబాళింపు : హూజూర్ నగర్కు రానున్న సీఎం కేసీఆర్
October 25, 2019 / 12:50 AM ISTహుజూర్నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.…
కారుదే జోరు : హుజూర్ నగర్లో సైదిరెడ్డి ఆధిక్యం
October 24, 2019 / 03:31 AM ISTహుజూర్ నగర్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పక్కా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరుస్తూ వస్తున్నారు.…
హుజూర్ నగర్ పోలింగ్ : గరిడేపల్లిలో మొరాయించిన EVM..నిలిచిపోయిన పోలింగ్
October 21, 2019 / 05:41 AM ISTతెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయిది. ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్లు…
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : క్యూ కట్టిన ఓటర్లు
October 21, 2019 / 04:39 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21న సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అప్పటికే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం 9 గంటల…
ఈసీకి ఉత్తమ్ లేఖ : స్థానికేతరులు ఉండొద్దన్న డీఎస్పీ
October 20, 2019 / 09:44 AM ISTసూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఈయన నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ…