Home » Hyderabad City
andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరి�
హైదరాబాద్ను భారీ వర్షం మళ్లీ కుమ్మేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం కురిసింది. మూడు రోజుల గ్యాప్ తర్వాత.. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమ�
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంత
Hyderabad floods : ఓ వైపు వర్షపు నీరు.. మరోవైపు విరిగి పడిన చెట్లతో బీభత్సంగా ఉన్న హైదరాబాద్ భాగ్యనగరం కాదు.. నరకం అన్పించేలా కన్పిస్తోంది. జరిగిన నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయడం సాధ్యపడటం లేదు..అంతేకాదు.. వరద మిగిల్చిన బురద తీసుకోవడానికే రోజులు పట్
వర్ష బీభత్సం ఇప్పుడే కాదు.. ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. చినుకు పడితే నగరం చిత్తడవుతుంది.. కుండపోత వానతో నగరం అతలాకుతలం అవుతోంది. ఈ వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం ఏకంగా 26వేల కోట్లను ఖర్చుపెడుతోంది. ఇంత భారీగా ధనం వ్యయం కావడానికి హైదరాబా�
Hyderabad Floods : పదేళ్లలో ఎన్నడూ చూడని వాన.. వరద గోదారిలో కళ్లముందే మనుషులు కొట్టుకుపోయారు.. చూస్తుండగానే కార్లు, బైక్లు ప్రవాహంలో మునిగి పోయాయి… జనావాసాలు కూలిపోయాయి.. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. గంటల వ్యవధిలో బతుకు దుర్భరంగా మారింది. నిస్సహ�
hyderabad-city-10 Lakh CCTV cameras Minister KTR : అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్, పురపాలక శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్.. భాగ్యనగరంలో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ �
మెట్రో పట్టాలెక్కేసింది.. రైల్వే సర్వీసులు కూడా పెంచారు. స్కూల్స్ కూడా లాక్ తీస్తున్నారు.. థియేటర్లు కూడా ఓపెన్ అయిపోతాయ్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే.. యూఎస్ ఓపెన్ హంగామా స్టార్ట్ అయ్యింది. మరికొన్ని రోజు�
హైదరాబాద్ మహానగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతోందా? జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతాయి.. నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది.. మత్తుమందు తయారు చేస్తున్నవాళ్లను పట్టుకున్నారు. ఒక ఫార్మా కంపెనీలో మత్తుమందు తయారు
కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బ్యాచిలర్ల కష్టాల�