Home » hyderabad crime news
నిందితులు హఫీజ్పేట్ నుంచి సికింద్రాబాద్కు ఎంఎంటీఎస్ టికెట్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. స్టేషన్లో పోలీసులను చూసి హఫీజ్పేట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారని అన్నారు.
రేణు, రాకేశ్ అగర్వాల్ మార్వాడీలు. వారికి సనత్ నగర్లో స్టీల్ బిజినెస్ ఉంది. వారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని నిందితులు భావించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.
క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ లో కొత్త తరహా దాడులు జరుగుతున్నాయి. ముందుగా హోమ్ డెలివరీ పేరుతో యువకులతో ఓ మహిళ పరిచయాలు పెంచుకుని ఫోటోలు దిగుతుంది. ఆ తర్వాత హనీ ట్రాప్ చేసి తన ముఠాతో ఫోటోలు దిగిన వారిపై దాడులు చేయిస్తోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజు వారి ఇంటి ముందు
మంటలకు తాళలేక ఆదిల్ పరుగులు తీశాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆదిల్ ను...
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మృతి చెందారు
సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో మహిళలను బెదిరించి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
మంగళవారం 10 టీవీ ప్రతినిధితో మాట్లాడిన బాల్ రెడ్డి.. తన సోదరుడిని హతమార్చింది మట్టారెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాజు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు ప్రేమ వ్యవహారమే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.