Home » Hyderabad Gold Rate
రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర రెండు శాతం కంటే ఎక్కువ పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధర తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది.
దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో కిలో వెండి ధర ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దూకుడు పెంచాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో కిలో వెండి ధర రూ. 80,200 కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగాకొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.80వేలకు చేరగా.. శనివారం రూ. 500 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి.