Home » Hyderabad Metro Rail
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో రైళ్లలో ఏసీ ఉంటుందా? టోకెన్
అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో తిప్పుకోవచ్చని చెప్పింది. మరి హైదరాబాద్ లో మెట్రో సేవలు సెప్టెంబర�
హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సిధ్ధం అయ్యాయని అన్నారు. రెండో దశలో రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం
నగరవాసులకు మెట్రో రైల్ మరోసారి చుక్కలు చూపించింది. పీక్ అవర్స్లో తలెత్తిన ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సమస్యతో.. అమీర్ పేట్ స్టేషన్ మొత్తం సిటీ వాసులతో జామ్ అయిపోయింది. రెండున్నర గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవార�
హైదరాబాద్ అమీర్పేట స్టేషన్లో మెట్రో రైల్ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, ప్రజలకు మెట్రో రైలు వరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరవేస్తూ మెట్రో రైలు రికార్డులు నెలకొల్పుతోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య అక్టోబరు21, సోమవార�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నిర్వహిస్తున్నారు. సరిపడ బస్సులు లేకపోవడంతో జనాలు ఎక్కువగా మెట్రోని ఎంపిక చేసుకుంటున్
ట్రాఫిక్కు చెక్ పెట్టి.. గమ్య స్థానాలకు వేగంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో ఆరంభమైన మెట్రో ప్రాజెక్టులో ఓ ప్రఖ్యాత దినంగా మారనుంది మార్చి 20. భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఉన్న ప్రాంతంలో మెట్రో కోసం ఎదురుచూపులకు చెక్ పెట్టన