Home » Hyderabad
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�
మనం ఇంతవరకు కాఫీ,టీ, కూల్ డ్రింక్ వెండింగ్ మెషీన్లు , కొన్ని చోట్ల బీరు వెండింగ్ మెషీన్లు చూసాం. అలాగే బ్యాంకు ఖాతానుంచి డబ్బు తీసుకునేందుకు ఏటీఎం మెషీన్లు చూశాం. ఇప్పుడు ఇడ్లీ వెండింగ్ మెషీన్ కూడా వచ్చేసింది. అదీ మన హైదారాబాదీ యువ టెక్కీలు ర�
ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ మధ్యాహ్నాం నుంచి ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు,అఖిలపక్ష నేతలు భారీగా చేరుకున్నారు. బారికేడ్లు,ఇన�
134 సంవత్సరాల వివాదం..అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదుల స్థల వివాదం..కేసులో సుప్రీంకోర్టు కొద్ది గంటల్లో తీర్పును వెలువరించబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందోనని..దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రం�
ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో నవంబర్ 30న ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్ కేసులపై జీహెచ్ఎంసీ అధికా�
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు చలో ట్యాంక్బండ్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి అఖిలపక్ష న
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.