Hyderabad

    ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : 4 లక్షల మందితో మెట్రో రికార్డు

    October 22, 2019 / 03:16 AM IST

    రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, ప్రజలకు మెట్రో రైలు వరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరవేస్తూ మెట్రో రైలు రికార్డులు నెలకొల్పుతోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య  అక్టోబరు21, సోమవార�

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు

    October 21, 2019 / 03:39 PM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.

    ‘మా’ ఫ్రెండ్లీ సమావేశంపై స్పందించిన జీవిత

    October 21, 2019 / 12:41 PM IST

    మా ఫ్రెండ్లీ సమావేశంపై సినీ నటి జీవిత స్పందించారు. సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారని తెలిపారు. ఇప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో ఈ సమావేశం ఉపయోగకరం అన్నారు. నేను చెప్పే మాట వెనుక మా ఈసీ మెంబర్స్ ఉన్నట్లేనని తెలిపారు. 26 మంది ఈసీ మెంబర్�

    షైన్ ఆస్పత్రికి నోటీసులు

    October 21, 2019 / 12:16 PM IST

    హైదరాబాద్‌ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్‌కు నోటీసులంటించారు.

    టీడీపీ నేత అరెస్ట్ : ఏపీ నుంచి తెలంగాణకు తరలింపు

    October 21, 2019 / 11:59 AM IST

    కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్‌ తిక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరులో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆర�

    ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు అమరులు

    October 21, 2019 / 10:59 AM IST

    శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోదన్నారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు సీఎం కేసీఆర్ నివ�

    ఐసీయూలో అగ్నిప్రమాదం : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీజ్, ఎండీ అరెస్ట్

    October 21, 2019 / 09:40 AM IST

    షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు.

    హైదరాబాద్ బ్రేకింగ్ : బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు

    October 21, 2019 / 05:04 AM IST

    ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు  కా

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

    October 20, 2019 / 01:38 PM IST

    శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.1

    మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది : ఎన్వీఎస్ రెడ్డి

    October 20, 2019 / 11:59 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.  సాధారణ రోజుల్లో  మెట్రో రైలులో ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ  కార్మికుల �

10TV Telugu News