Home » Hyderabad
ఏటీఎం కేంద్రాలే..టార్గెట్గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ముఠాను ఆబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని, అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్
దేశ రాజధానిలో మాత్రమే ఉన్న మేఘాల్లో డైనింగ్. ఇప్పుడు హైదరాబాద్లోనూ మొదలుకానుంది. క్లౌడ్ డైనింగ్ పేరిట థ్రిల్లింగ్ డిజైన్తో 160అడుగుల ఎత్తులో దీన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం హైగ్రేడ్ మెటల్ ప్లాట్ ఫాంపై అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్ప�
కబూతర్ జా..జా..ఓ పాట. మై నే ప్యార్ కియా సినిమాలో ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కబూతర్..జా..జా..అంటున్నారు. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగర వాసుల ఆరోగ్యాన�
ప్రగతిభవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
హైదరాబాద్ హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు. ఆరుగు�
నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.
ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
హైదరాబాదీ తన ఫుడ్ డెలివరీ చేసేందుకు ముస్లిం వ్యక్తి వచ్చాడని తిరస్కరించి పోలీస్ కేస్ నమోదయ్యేలా చేసుకున్నాడు. అలియాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి చికెన్ 6ను ఫలక్నామాలో ఉన్న స్విగ్గీ ద్వారా గ్రాండ్ బావర్చి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశ
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.