Hyderabad

    ప్రభుత్వ సహాయం : బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు

    October 28, 2019 / 03:04 PM IST

    తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. వీటితో�

    హైదరాబాద్: ఆకాశంలో ఈ-బస్సులు!!

    October 28, 2019 / 06:31 AM IST

    హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన మెట్రోకు అనుసంధానంగా ఆకాశమార్గంలో ఎలక్ట్రికల్ బస్సులు పరిగెత్తనున్నాయి. ఐటీ కారిడార్ లో  ఎలివేటెడ్ బస్రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం (ఈబీఆర్‌టీఎస్) రాబో�

    దీపావళి విషాదం : 42మందికి గాయాలు..

    October 28, 2019 / 05:17 AM IST

    హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ మరోసారి విషాదాన్ని కలిగించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చిరించినా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.   దీపావళికి టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు 42మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో పలువురు చ�

    IIT అకాడమీ స్టూడెంట్‌‌పై ప్రిన్సిపాల్‌ పిడిగుద్దులు

    October 27, 2019 / 06:46 AM IST

    హైదరాబాద్ కూకటపల్లిలోని శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీ స్టూడెంట్ కడుపులో పంచ్ విసిరిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది. తన కొడుకుపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న లోకేశ్ కుమార్ కడ

    సదర్ వెదర్ : 1600 కిలోల బరువు, 15 అడుగుల పొడవుతో సర్తాజ్

    October 27, 2019 / 06:19 AM IST

    హైదరాబాద్‌లో.. సదర్ వెదర్ షురూ అయిపోయింది. సిటీ మొత్తం.. సదర్ ఉత్సవాలకు రెడీ అయ్యింది. యాదవుల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు పశువులను రక్షించాలనే మంచి సంకల్పంతో సదర్ జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో.. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేలిమి జాతి మహిష�

    ట్రాఫిక్ కష్టాలకు చెక్ : ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

    October 27, 2019 / 04:00 AM IST

    ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఐటీ కారిడార్‌కు త్వరలోనే ఊరట లభించనుంది. బయో డైవర్సిటీ కూడలి అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోయాయి. మూడు సంవత్సరాలుగా వేధిస్తున్న భూ సేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చేసింది. పై వంతెన పనులు ఇక చక చక పూర్తి కానున్�

    నేను సైతం : సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం

    October 26, 2019 / 03:31 PM IST

    రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొంది, తాను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనుకుని ముందుకు వచ్చాడు ఓ హైదరాబాదీ. అనుకున్నదే తడువుగా  సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించాడు.  హైదరాబాద�

    జేఏసీ నేతలు సహకరించలేదు : ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

    October 26, 2019 / 01:16 PM IST

    ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు జేఏసీ నేతలు సహకరించలేదని ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియాలు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం జేఏసీ కి చెందిన నలుగురు మాత్రమే పిలవాలని ఉంది…  వారిని మాత్రమే  �

    ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

    October 26, 2019 / 11:20 AM IST

    ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.

    ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు

    October 26, 2019 / 10:09 AM IST

    టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.

10TV Telugu News