Home » Hyderabad
హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. షాపు నిర్వాహకుడితోపాటు, షాపులోని సిబ్బందిపై దాడికి దిగారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి విక్రయాలు, వినియోగంపై ఫోకస్ పెట్టింది. ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించింది.
ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు ఫ్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.
వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.
జగన్ తరహా పాలన నాది కాదు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూయించారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోను.
ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్గా ఉండాలని.. తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్ను ప్రోత్సహిస్తారని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్�
ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా..
పెట్టుబడి సొమ్ములో 2శాతం లాభాలు వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. రెండు నెలల పాటు లాభాలు కూడా చెల్లించాడు.