Home » HYDRA
రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ శాఖల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు..? హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?
ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని పవన్ కల్యాణ్ అన్నారు.
హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్.. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
అక్రమ కట్టడాలను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇతరు అధికారులు.. జయభేరి సంస్థ...
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని కొంత పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఔట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకుంటున్నారు.
హైకోర్టు తీర్పుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ఆక్రమిత స్థలంలో నిర్మాణాలను తొలగించినా, మున్ముందు వైసీపీ నేతలకు చెందిన ఆస్తులపై మరిన్ని చర్యలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ కు పవన్ మద్దతుగా నిలిచారు.
చాలా కాలంగా అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు.. అవి ఆపాలి.. ఆక్రమణలో బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు.. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి..
వరదల కారణంగా ఎస్ఆర్ కాలేజ్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరింది. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో మున్సిపల్ అధికారులు కాలేజ్ ను సీజ్ చేశారు. క్యాంపస్ లో అయిదు వందల మంది ..