Home » HYDRA
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు.
జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది.
హిమాయత్ సాగర్ చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.
మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను ..
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.
అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.