Home » HYDRA
హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్, కూల్చివేతలపై రంగనాథ్ స్పందించారు.
గడిచిన 4 రోజులుగా సర్వే చేస్తున్న అధికారులను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మూసీలో మంచి నీరు ప్రవహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని దానం నాగేందర్ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని గుర్తుచేశారు.
హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయడం సరైనది కాదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
మూడు పార్టీల నేతలు హైడ్రా చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. పాజిటివ్ టాక్తో ప్రజల మనసు గెలవాలని..
మీరే దిక్కు..తెలంగాణ భవన్కు హైడ్రా బాధితుల క్యూ!
ఇవాళ భారీగా పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేయడానికి అధికారులు వచ్చారు.
రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది.