Home » ICC T20 World Cup
‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమె�
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో సఫారీలు విజయం సాధించారు. భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(68) ఒక్కడే రాణించడంతో 20ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమ�
నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ బాస్ డి లీడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 6వ ఓవర్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయగా బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి. ఓ బంతి 142 కి.మీ వేగంతో దూసుకురావడంతో దానిని షాట్ కొట్టే ప్రయత్నంలో బాస్ డి లీడ్ విఫలమయ�
India Vs South Africa T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2022లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, నెదర�
భారత్ జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స
పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కా
పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో పాక్ అభిమానులతో పాటు ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేపై పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను అదుపుచేసుకోలేక పోయాడు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�