Home » ICC T20 World Cup
గత రెండురోజులు మెల్బోర్న్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎ
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్బోర్న్లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస�
ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్ఔట్ కావటంతో చివరి ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా �
క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే, ఈనెల 21 వరకు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అసలైన సమరం 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో 23న ప�
అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ నిరూపించుకోవటంతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపక్ చాహర్ టీ20 ప్రపంచ కప్కు దూరమైనట్�
టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కు ఆస్ట్రేలియా జట్టు చేరుతుందని వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. అయితే ఆస్ట్రేలియాతో పాటు ఫైనల్ ఆడే మరో జట్టుపేరును గేల్ తెలిపాడు. గేల్ వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న�
కుడి మోకాలికి అయిన కారణంగా ఆసియా కప్కు దూరం కానున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు.
ఇంగ్లండ్ జట్టును ఓడించి..న్యూజిలాండ్ టీం ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్, పాక్ లలో ఏ జట్టు ఫైనల్ లో అడుగు పెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ అవతారమెత్తాడు. విశ్వప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సమ్మతించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాతో యూఏఈలోనే ఉన్నాడు.