Home » ICC WORLD CUP 2019
జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు ఈరోజే. దీంతో భారత జట్టు టోర్నమెంట్కు దూరం అయ్యింది. కోట్లాది మంది
వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడా�
రాబోయే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్ను అవినీతి రహిత టోర్నమెంట్గా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్లో ఆడబోతున్న ప్రతీ జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని అటాచ్ చేస్తుంది. 10జట్లకు గాన�
అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకత కోసం ఆయా జట్లు తమ జెర్సీలను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నాయి. ఇదిలా ఉంటే, లంక క్రికెట్ బోర్డు మాత్రం వైవిధ్యంగా, పర్యావరణ హితంగా ఆలోచించింది. సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో జెర్సీ రూపొందించి విడుదల చే�
వరల్డ్ కప్ ముంగిట విధ్వసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్కు కొత్త బాధ్యతలు అప్పజెప్పారు. వెస్టిండీజస్ జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూన్ 2010వన్డేలలో జట్టు కెప్టెన్సీ వహించిన గేల్ను జాసన్ హోల్డర్కు వైస్ కె�
వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్సె�
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం కరేబియన్ వీరులు సిద్ధమైపోతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తీసుకుందో.. ప్రస్తుతమున్న జాతీయ జట్టు ఆటగాళ్లు రాణించగలరనే నమ్మకం కోల్పోయిందో సీనియర్లు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం
వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రిక
ఐపీఎల్ సీజన్ 12 భీకర్ షాట్లతో ఉత్కంఠభరితమైన విజయాలతో సాగిపోతోంది. తర్వాతి మ్యాచ్కు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలనే యోచనలోనే ఉన్నారు కెప్టెన్లు. అదే సమయంలో సోమవారం వరల్డ్ కప్ జట్టులో దినేశ్ కార్తీక్ పేరు ఉందని విన్న వెంటనే ఎగిరి గంతేశాడ�
నెలల తరబడి వరల్డ్ కప్కు సరిపడేలా భారత జట్టులో ఎంపికలు చేపట్టిన సెలక్షన్ కమిటీ.. ప్లేయర్లలో ఏం గమనించింది. వారి రికార్డులేంటి. వారిని తీసుకోవడానికి గల కారణాలు ఏంటని పరిశీలిస్తే… విరాట్ కోహ్లీ: కెప్టెన్.. ఆడిన 227 మ్యాచ్ల్లో 10,843 పరుగులు సాధించ