Home » icc
మీడియా రంగంలో టాప్గా దూసుకెళ్తోన్న మనూ సాహ్ని ఐసీసీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవోగా ప్రస్తుతమున్న డేవ్ రిచర్డ్సన్ పదవీ బాధ్యతలు వరల్డ్ కప్ అనంతరం జూలై నాటికి ముగియనున్నాయి. ఈఎస్పీఎన్ స్టార్ స్టోర
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా భారత్ రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగింది. గెలిస్తే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేస్తామంటూ ము
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది. కొన్నేళ్ల పాటు బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పోయించిన జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ పాల్గొనకూడదంటూ నిషేదం
అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసిం�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపర్గా ఉంటే బ్యాట్స్మన్ గుండెల్లో హడలే. ధోనీ మెరుపు వేగంతో చేసే స్టంప్ అవుట్లకు బలైపోతుంటారు బ్యాట్స్మన్. కెరీర్ ఆరంభం నుంచి అదే దూకుడుతో వికెట్లు పడగొడుతున్న ధోనీ గురించి ఐసీసీ కూడా స్పందిం
మహిళా క్రికెట్లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ అ�
మెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�
అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా భారత క్రికెటర్ అంబటి రాయుడిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫి
భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ �