Home » icc
2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ మర్చిపోదు. అలాగే ప్రపంచకప్ ఫైనల్ ప్రపంచం మర్చిపోదు. ఎంతో ఆసక్తికరంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. అది కూడా ‘టై’ అవడంతో బౌండరీల లెక్కతో ఇంగ్ల�
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివ�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చ�
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంద�
బీసీసీఐ ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ నెలల తరబడి శ్రమించి వరల్డ్ కప్కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్లకు సువర్ణావకాశం కల్పిస్తూ.. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు హ్యాండ్ ఇచ్చింది. జట్టు ప్రకటించ�
వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా.
ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనికిగాను గౌరవ పురస్కారంగా మిలియన్ డాలర్లను ఐసీసీ బీసీసీఐకి ఇవ్వనుంది. ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు టీం ర్యాంకింగ్స్లో మూడో సంవత్సరం అగ్రస్థానంలో భారత్ కొనసాగ�
మీడియా రంగంలో టాప్గా దూసుకెళ్తోన్న మనూ సాహ్ని ఐసీసీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవోగా ప్రస్తుతమున్న డేవ్ రిచర్డ్సన్ పదవీ బాధ్యతలు వరల్డ్ కప్ అనంతరం జూలై నాటికి ముగియనున్నాయి. ఈఎస్పీఎన్ స్టార్ స్టోర
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా భారత్ రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగింది. గెలిస్తే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేస్తామంటూ ము
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా