Home » icc
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్కు కోహ్లీక�
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 18,2020న మొటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15,2020న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్
బుకీ సంప్రదించాడని ఒప్పుకోవడంతో షకీబ్ అల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ లో ఆడొద్దంటూ రెండేళ్ల నిషేదం పడింది. దీంతో పాటు ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు రాజీనామా ప్రకటించాడు. అక్టోబర్ 2017లో
2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ మర్చిపోదు. అలాగే ప్రపంచకప్ ఫైనల్ ప్రపంచం మర్చిపోదు. ఎంతో ఆసక్తికరంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. అది కూడా ‘టై’ అవడంతో బౌండరీల లెక్కతో ఇంగ్ల�
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివ�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చ�
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంద�
బీసీసీఐ ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ నెలల తరబడి శ్రమించి వరల్డ్ కప్కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్లకు సువర్ణావకాశం కల్పిస్తూ.. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు హ్యాండ్ ఇచ్చింది. జట్టు ప్రకటించ�
వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా.
ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనికిగాను గౌరవ పురస్కారంగా మిలియన్ డాలర్లను ఐసీసీ బీసీసీఐకి ఇవ్వనుంది. ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు టీం ర్యాంకింగ్స్లో మూడో సంవత్సరం అగ్రస్థానంలో భారత్ కొనసాగ�