Home » icc
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
మొత్తానికి ఐపీఎల్ మీద క్లారిటీ వచ్చింది. క్రికెట్ ఆడే దేశాలన్నింటిలోనూ కరోనా. అందుకే దుబాయ్కి టోర్నమెంట్ మార్చారు. వచ్చే వారం IPL Governing Council సమావేశమై షెడ్యూల్ను రెడీ చేస్తుంది. ఇప్పటికే BCCI అన్ని ఫ్రాంచైజ్ లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమో
ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు
క్రికెట్ అనేది జెంటిల్మాన్ గేమ్.. అదీగాక టెస్టు క్రికెటం వైట్ యూనిఫామ్లో సరైన టైంకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అన్ని టైంకు జరిగిపోతూ జెంటిల్మన్ కోడ్కు ఎక్కడా తగ్గరు. ఫుట్బాల్ ఆటకు మాదిరి ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఉండవు. కారణం ఫిజికల్ అటా
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
కొన్ని మ్యాచ్లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్లో చోటు దక్కించుకోలేదు. �
సంవత్సరమంతా అద్భుతమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ.. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సొంతం చేసుకున్నాడు. 2019కి గానూ టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ అవార్డులను ప్రకటించింది. ఈ మేర రోహిత్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకోగా.. ఇంగ్లాండ్ ఆల
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది.అంటే మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశము
అంతర్జాతీయ క్రికెట్లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ ట