Home » ICU
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉం�
ఇరాక్లో ఓ కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతన్న 23 మంది మృతి చెందారు.
ICU at Home services in Mumbai : మహారాష్ట్రలోని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ ఉదృతికి హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బెడ్స్ కూడా లేవు. దీంతో కరోనా సోకినవారి కోసం ముంబైలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ఇంటి వద్దకే ఐసీయూలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ‘�
Fire breaks out at ICU of COVID hospital Gujarat’s Rajkot, 5 dead: గుజరాత్ లోని రాజ్ కోట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ కేర్ సెంటర్ లో శుక్రవారం తెల్లవారు ఝూమున జరిగిని అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 6 గురు గాయపడ్డారు. రాజ్ కోట్ లోని శివానంద్ కోవిడ్ ఆసుపత్రిలో మొత్తం
Gurugram Tb patient rape Allegations : టీబీతో బాధపడుతున్న 21 సంవత్సరాల యువతి ఢిల్లీ పరిధిలోని గురుగ్రామ్ లో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమె తనపై అత్యాచారం జరిగిందని గతవారం సంచలన ఆరోపణలు చేసిన ఆ యువతి మాట మార్చింది. తనపై అత్యాచారం జర
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్పీ బాలు శనివారం రోజున(సెప్టెంబర్ 5,2020) తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలోనే తన శ్రీమతి సావిత్రితో క�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�