ICU

    కరోనా ట్రీట్మెంట్ కోసం ఐసీయులో చేరిన బ్రిటన్ ప్రధాని

    April 7, 2020 / 05:01 AM IST

    బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాత్రమే ప్రధాని �

    కరోనా హాట్‌స్పాట్స్: 62 జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు

    April 6, 2020 / 11:31 AM IST

    భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736.  మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�

    ఢిల్లీలో 40లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులున్నాయన్న కేజ్రీవాల్

    April 4, 2020 / 01:24 PM IST

    దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�

    కొత్త టెక్నాలజీ : మొబైల్ ఐసీయూ లు ఆవిష్కరణ

    March 28, 2020 / 02:38 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 21 రోజలుపాటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించింది. ఒక వేళ వైరస్ వ్యాప్తి చెంది…..బాధితుల సంఖ్య పెరిగితే వారికి సరిపడినన�

    ఎవరు బతుకుతారు..ఎవరు చనిపోతారు : కరోనా వంటి సందర్భాల్లో ఛాయిస్ వారిదే

    March 22, 2020 / 04:05 PM IST

    కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశాల వెంటిలేటర్లు యొక్క పరిమిత సరఫరా కంటే పొటెన్షియల్ ఎక్కడా స్పష్టంగా లేదు. చాలా చోట్ల వెంటిలేటర్ల కొరత నెలకొంది. ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ COVID-19 కేసుల పెరుగుదల వైద్య వ్యవస్థను ముంచ�

    ICUలో ఆర్థిక వ్యవస్థ..ఏ రంగంలో వృద్ధి లేదు – చిదంబరం

    February 8, 2020 / 10:17 AM IST

    దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది..ప్రస్తుతం ఐసీయూలో ఉంది..అన్ని రంగాల్లో వృద్ధి లేదు..సబ్ కా సాత్..సబ్ కా వికాస్ కనిపించడం లేదు..కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తోంది..అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఫ

    ప్రాణం పోయినా సారీ చెప్పను : రాహుల్ గాంధీ

    December 14, 2019 / 08:00 AM IST

    ”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మ�

    ICU లో దేశ ఆర్థిక వ్యవస్థ : మాజీ CEA అరవింద్ ఆందోళన

    December 14, 2019 / 05:27 AM IST

    దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు.

    అవన్నీ పుకార్లే : ICU నుంచి నటి నస్రత్ డిశ్చార్జీ

    November 19, 2019 / 08:49 AM IST

    పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ నస్రత్ జహాన్‌ ఐసీయూ నుంచి డిశ్చార్చి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడిన నస్రత్.. ఆదివారం రాత్రి (నవంబర్ 17, 2019) అపోలో గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సోమ

    ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం : ఐసీయూలో పొగలు.. అప్పుడే పుట్టిన శిశువు మృతి

    November 3, 2019 / 02:12 AM IST

    అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.

10TV Telugu News