Home » illegal affiar
భర్తతో కలిసి ప్రియుడిని హత్యచేసింది ఓ మహిళ.. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.
Honour killing in kadapa district, daughter killed by father, due to illegal affair : పెళ్లైన మహిళ భర్త ఉద్యోగ రీత్యా వేరే దేశాల్లో ఉంటే, భార్య ఇంటి దగ్గర వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి కన్నకూతురని కూడా చూడకుండా హత్య చేస
అతను హైదరాబాదులో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.తన సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని అత్తారింటివారు పధ్దతి మార్చుకోమని హెచ్చరించారు. అయినా ఖ�
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపల్లే మండల కే�
వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ద�
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ �
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కామాంధుడు ఆమె మైనర్ కుమార్తె పై అత్యాచారం చేశాడు. వనస్దలిపురంలోని ఒక మహిళ తన భర్తతో విభేదాలు రావటంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఇబ
బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న
పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీర
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ