Home » IMD Alert
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.
వానలే వానలు
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది....
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది....
తెలంగాణ వాసులు వాన కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనబడటం లేదు. మరిన్ని రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ లు జారీ చేసింది.
భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసి�
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్ను బద్దలు కొట్టడంతో ఆరెం�
దేశంలో రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తెలంగాణ రా