Home » IND Vs SA
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ రాణించాడు. పంత్ హాఫ్ సెంచరీ బాదాడు.
నిర్ణయాత్మక కేప్టౌన్ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు మాత్రమే చేసింది.
సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.
జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత జట్టు రెండో ఇన్నింగ్స్ను 266 పరుగులకు ముగించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న సిరీస్ లోని రెండో టెస్టుకు ఇరు జట్ల నుంచి ఇద్దరు సీనియర్ ప్లేయర్లు దూరమయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా...
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే 2021 ఏడాది కూడా పూర్తి చేసేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా తొలి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో బుధవారం 18పరుగులు మాత్రమే....
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన